justice – న్యాయమే లక్ష్యం.
వలస పాలన నాటి న్యాయవ్యవస్థకు చరమ గీతం పలికి, భారత మట్టి వాసన గుభాళించేలా కొత్త నేర చట్టాలను రూపొందించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పౌరుల రాజ్యాంగ, మానవ హక్కులకు పూర్తి రక్షణ కల్పించడమే వీటి లక్ష్యమని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షలు వేయడానికి రూపొందించారని.. కానీ మేం న్యాయం అందివ్వడానికి కొత్త సంహితలను తెచ్చామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును […]