#Persons

Kunduru Jana Reddy (INC) – కుందూరు జానా రెడ్డి

కుందూరు జానా రెడ్డి కుందూరు జానా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పంచాయత్ రాజ్ & గ్రామీణ నీటి సరఫరా శాఖ మాజీ మంత్రి. ఆయన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చదువు పూర్తయ్యాక మొదట్లో కుందూరు వ్యవసాయరంగంలో పనిచేయడం ప్రారంభించినా అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఆయనకు పేరుంది.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *