#Peddhapalli District

Facilitate meetings on mine safety-మైన్స్‌ సేఫ్టీ సమావేశాల్లో అవకాశం కల్పించండి

గోదావరిఖని (రామగుండం) : సింగరేణిలో గుర్తింపు సంఘం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు గని భద్రతా సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు కోరారు. గురువారం జీడీకే-5 ఓసీపీలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ప్రాజెక్టు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాలను సమానంగా చూడాలని, గుర్తింపు సంఘం గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నందున తదుపరి మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీలను ఎన్నికల వరకు ఆహ్వానించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతమవుతాయి. కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల ఫిట్ కార్యదర్శులు గుర్రం ప్రభుదాస్, పల్లె శ్రీనివాస్, ఆర్డీ చారి, గౌర్బేగ్, కోటేష్, ఆకుల హరీన్, మదన మహేష్, పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి, పోరండ్ల వెంకటేశం, భోగ సతీష్ బాబు, సాగర్, సల్వాజ్ మనోహర్ రావు, జనగామ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. .

Facilitate meetings on mine safety-మైన్స్‌ సేఫ్టీ సమావేశాల్లో అవకాశం కల్పించండి

A DSP who was roaming around with

Leave a comment

Your email address will not be published. Required fields are marked *