YCP MLA joined Congress : కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే – YS. SHARMILA

నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అమరావతి: నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ప్రకటించిన వైకాపా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరారు. నందికొట్కూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.