#Hyderabad District

Hyderabad – దసరాను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు

దిల్‌సుఖ్‌నగర్‌;దిల్‌సుఖ్‌నగర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరాను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఐదవ రోజు వేడుకలో దుర్గమ్మ లలితా త్రిపుర శోభతో వెలిసింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి కుంభహారతి, నక్షత్ర హారతి సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *