#Crime News

Dam – ఆరుగురు విద్యార్థులు మృతి…

హజారీబాగ్‌: జార్ఖండ్‌లో విషాదం నెలకొంది. రిజర్వాయర్‌ను చూసేందుకు పాఠశాలకు వెళ్లని 12వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన హజారీబాగ్ జిల్లాలోని లోత్వా డ్యామ్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *