మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా తనను ఆకర్షించిన విషయాలను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటుంటారు. అంతేకాకుండా సృజనాత్మకత, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ
హైదరాబాద్: హైదరాబాద్లో మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు మెట్రో కార్డుపై ఉన్న రాయితీని, హాలీడే కార్డును మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో,
చెన్నై తాంబరం రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నెల్లూరు ఎక్స్ప్రెస్ రైలులో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం
భారత అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ‘యాంటిలియా’లో నివసిస్తారు. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనం ఖరీదు
ములుగు: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ సందర్భంగా ఒక ఏకే-47 గన్, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఓరుగల్లు మహానగర ప్రజలకు వరద ముప్పు నుండి విముక్తి కల్పించే పనులు ప్రారంభమయ్యాయి. వరదలకు ప్రధాన కారణమైన నయీంనగర్ నాలా విస్తరణ, బ్రిడ్జి పునః నిర్మాణ పనులు
కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ చాలా ప్రమాదకరమని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. దీని కారణంగా
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి నల్లగొండలోనే వార్
ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్షైర్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ కోట్ల విలువైన బంగారు టాయిలెట్ కమోడ్ని కొట్టేశాడు. దాదాపు 300 ఏళ్ల నాటి బ్లెన్హీమ్ అనే ప్యాలెస్
తైవాన్లో భూకంపం సంభవించి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ భూకంపం చాలా బలంగా ఉంది. చాలా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి.