హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అక్రమంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదాన్ని ఎత్తిచూపుతూ మాదాపూర్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కవాతు
హైదరాబాద్:రాష్ట్ర పోలీస్ శాఖలో పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరిన ఆయన..
ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా
హిమాచల్ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను రోజుకో కాంగ్రెస్ నేత టార్గెట్ చేస్తున్నారు. కంగనా రనౌత్
విశాఖ రైల్వే స్టేషన్లోని పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. విశాఖ రైల్వే స్టేషన్లో కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను వాల్తేరు
సిరిసిల్ల: తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆమె చనిపోయిందని తండ్రి ఫ్లెక్సీ కొట్టించాడు. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళీ కూతురు చిలువేరి అనుష బిటెక్