ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో చర్చలు జరిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువ జామున నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రివేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా
భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి ‘ఇండియాఏఐ’ (indiaAI)
తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలిశానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోతే.. మోదీని కూడా ఉతికి ఆరేస్తామంటూ సీఎం
లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం పెరిగిపోయింది. అందులోనూ సీఎం రేవంత్
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు