కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు బుషీ అవుతున్నారు. నిన్న ఆదివారం ఆంద్రప్రదేశ్లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 నుంచి 220 ధర పలికింది.
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం
2024 లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ
లోక్సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి
శుక్రవారం UN భద్రతా మండలి ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశ ఉత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేసిందని, ప్రజల జీవనోపాధి, పని తీరు
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కాలులో గడ్డ ఏర్పడడంతో.. తీవ్ర బాధతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు బాలీవుడ్ మీడియా
PM Narendra Modi in Nagarkurnool: బీజేపీ తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎలక్షన్లను సీరియస్గా తీసుకున్న కమలం పార్టీ వరుస సభలతో హోరత్తిస్తోంది. ప్రధాని
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ