ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. చిత్రవిచిత్ర లింకులు పెట్టి నిలువునా దోచేసే సైబర్ ముఠాలు వైఫైలా మన చుట్టూరే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా
విశాఖ పోర్టుకు ‘డ్రైడ్ ఈస్ట్’ మాటున భారీగా డ్రగ్స్ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. విశాఖ పోర్టుకు ‘డ్రైడ్
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు
ప్రస్తుతం సోషల్ మీడియాలో అటవీ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టూరిస్టులు, జంతువుల మధ్య జరిగిన ఆసక్తికర ద్రుశ్యాలు సైతం చక్కర్లు
సముద్రం ఉన్నట్టుండి బ్లూ రంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఆంధ్రప్రదేశ్లో ఈ వింత సంఘటన
2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్ చేసిందని పేర్కొంది.
కుటుంబంతో సరదాగా షాపింగ్ మాల్కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిలిగింది. భార్య షాపింగ్ చేస్తుంటే ఇద్దరు చిన్నారులను తీసుకుని మూడో అంతస్తులో వేచి చూస్తున్నాడు