హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి
బెంగళూరుకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జయనగర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న సిద్ధపుర పోలీస్ స్టేషన్
కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి తన పంచాయతీని పట్టిపీడిస్తున్న కోతుల దాడిని పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ ఆలోచన ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తోంది.
బస్సులో కానీ.. ట్రైన్లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి.. ఇటీవల వైరల్ గా మారింది. బస్సులో చిలుకలు ప్రయాణించిన
హైదరాబాద్తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్కతా వంటి పలు మేజర్ సిటీలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈనాడు, హైదరాబాద్: గత ప్రభుత్వ
విశాఖ పోర్టుకు ఈస్ట్ మాటున డ్రగ్స్ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్ నుంచి ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల
టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా