డబుల్ డిజిట్ సీట్లే టార్గెట్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్ కనిపిస్తోంది.
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థానంలో ఉత్కంఠ భరితమైనా పోరు నెలకొంది. నామినేషన్ దాఖలుకు కేవలం మూడు రోజులు గడువు మిగిలి ఉన్నా, ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి పేరు
Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. – ‘సుడా’ చైర్మన్కు అవమానం అంటూ సోషల్మీడియాలో ఆడియో వైరల్ – మంత్రి ‘పొన్నం’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో గజిని.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheshwar Reddy) ఎద్దేవా
కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్ నేతలు వెళ్లలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించి అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు…. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించి అధికారంలోకి రాబోతోందని సీఎం
కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష
బీఆర్ఎస్, కేటీఆర్పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు నాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ కారణంగా