#Telangan Politics #Telangana

Harish Rao: ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్‌రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే,
#Telangan Politics #Telangana

CM Revanth: తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశం..

తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ
#Elections #Telangan Politics #Telangana

CM Revath Reddy About Telangana Song&keeravani :జయ జయహే తెలంగాణ: కీరవాణి వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..

సాక్షి: స్వల్ప మార్పులతో ‘జయ జయహే తెలంగాణ..’ గేయాన్ని రూపకల్పన చేసే ప్రయత్నాల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇందుకు సంగీత స్వరకల్పన కోసం ప్రముఖ సంగీత దర్శకుడు
#Telangan Politics #Telangana Elections

Attack on farmers.. KTR is serious about Congress government : రైతన్నలపైన లాఠీచార్జిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు…

హైదరాబాద్‌: అదిలాబాద్‌లో రైతన్నలపైన లాఠీచార్జిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ‘ఎక్స్‌’
#Elections #Telangan Politics #Telangana Elections

Decreased Poll Percentage In Graduates MLC By Election In Telangana : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్ పర్సంటేజ్..

చెదురు మదురు ఘటనలు మినహా.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈసారి పట్టభద్రులు ఓటేసేందుకు వెనకడుగు వేశారు. దాంతో ఊహించని విధంగా
#Elections #Telangan Politics #Telangana Elections #Top Stories

Praja Bhavan: ప్రజా భవన్‌లో బాంబు పెట్టాం.. మరికాసేపట్లో పేలి పోతుంది.. బెదింపు కాల్ కలకలం..!

హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని
#Elections #Telangan Politics #Telangana #Telangana Elections

Gadari Kishore: Congress Party Candidate Blackmailer : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్‌….

హైదరాబాద్‌: ఎల్లుండి (సోమవారం) జరిగే  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేత గాదరి కిషోర్‌ కుమార్‌ కోరారు. ఆయన
#Elections #Telangan Politics #Telangana Elections

KTR:If more jobs are given than us, I will resign: మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా…

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగంలో గత పదేళ్లలో 2.36 లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే
#Telangan Politics #Telangana

CM Revanth’s decision on Jayajayahe Telangana song : జయజయహే తెలంగాణ గీతంపై సీఎం రేవంత్‌ నిర్ణయం..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖకవి అందెశ్రీ రచించిన ’జయజయహే తెలంగా ణ’ ను యథాతథంగా ఉంచాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివి గల