తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్: తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు
రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో పథకానికి
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. స్వయం సహాయక సంఘాల సదస్సు కూడాకీలక నిర్ణయాలు తీసుకునే
రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit shah) అన్నారు హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు
ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి
పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈనాడు,
తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి
నాలుగు లోక్సభ స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ సీఈసీ తదుపరి భేటీలో ‘తెలంగాణ’పై చర్చకు నో చాన్స్ 20వ తేదీ తర్వాత జరిగే సమావేశంలోనే మిగతా అభ్యర్థుల ఖరారు చేవెళ్ల