కవిత కస్టడీ టైంలో ఈడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కవిత కస్టడీ నేపథ్యంలో యాక్షన్లో దిగిన కేసీఆర్ ఢిల్లీలో లీగల్ సెల్
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో చేరికల పర్వం ఊపందుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు పార్టీ
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్కి గుడ్బై చెప్పి
పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి ఆయన పర్యటించబోతున్నారు.
4 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది వర్సిటీల వీసీ నియామకాల్లో మైనారిటీలకూ అవకాశం కల్పిస్తాం మైనారిటీ గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి
ఢిల్లీ లిక్కర్ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా
PM Narendra Modi in Nagarkurnool: బీజేపీ తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎలక్షన్లను సీరియస్గా తీసుకున్న కమలం పార్టీ వరుస సభలతో హోరత్తిస్తోంది. ప్రధాని
కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రాజకీయం మరింత వేడేక్కింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు తామే తెచ్చామంటూ ఈ ఇద్దరూ నేతలు అరోపణలు.. ప్రతి ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. స్మార్ట్