కాంగ్రెస్ పార్టీ GHMC పీఠంపై కన్నేసిందా…? నగరంలో పార్టీ విస్తరణపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టిందా ? ఇప్పటికే GHMC డిప్యూటీ మేయర్తో పాటు పలువురు కార్పోరేటర్లకు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో మెదక్ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్సభ ఎన్నికలకు గులాబీ అధినేత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్కర్నూల్
మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ
లోక్సభ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తుగా రౌడీ షీటర్లు, పాత
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్గా
‘మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి మనమే గెలుస్తున్నాం.. కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరేద్దాం.. గట్టిగా ప్రచారం నిర్వహిద్దాం.. ఇక్కడ ఎంపీగా విజయం సాధించినందుకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..’
మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సూచించింది. దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన
దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్-19 కింద ఉన్న నిబంధనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్
తన ఫోన్ కాల్ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.