తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంకిరెడ్డిపల్లి: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో ఆయిల్పామ్ వ్యాపారానికి
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. అక్టోబర్ 1న ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ
ఆంధ్రప్రదేశ్లో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని, అక్కడ ఆయన ప్రశాంతంగా ఉన్నారని, చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్
హైదరాబాద్ మహానగరంతో కలిపి 4 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో 29 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు (Congress) కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కొన్ని
గవర్నర్ తమిళిసై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ భరస కవిత ఆరోపించారు. నామినేటెడ్ కోటా సూచించిన పేర్లను తిరస్కరించినందుకు ఆమె గవర్నర్ను శాసించారు. బిసిలకు భారతదేశం
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్
హైదరాబాద్: ‘ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది’అని నల్లగొండ ఎంపీ
ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి(Minister of Health and Finance) హరిశ్రావు(Harish Rao) ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం సేవలు, అభివృద్ధికి కృషి చేస్తుంటే