మణిపుర్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంటల్లో ఓ వ్యక్తి శరీరం కాలిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా వ్యాప్తిలో ఉన్నాయి. మే
పశ్చిమబెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీం, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రల గృహాల్లో ఆదివారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పౌర సంస్థల్లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో
కెరీర్స్ 360 ఫ్యాకల్టీ రీసెర్చ్ అవార్డులు అందుకున్నారు. ఇక్కడి ప్రధానమంత్రి సంగ్రహాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి దేవుసిన్హ్ చౌహాన్, ఏఐసీటీఈ ఛైర్మన్ టీజీ
ఈశాన్య రాష్ట్రం సిక్కింను కుదిపేసిన తీస్తా నది ఆకస్మిక వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇపుడిపుడే తేరుకొంటున్నారు. ఆదివారం నాటికి గుర్తించిన మృతుల సంఖ్య 32కు చేరగా,
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మరియు జనవరిలో తెరవనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తొలి సోలార్ సిటీగా కూడా అయోధ్య అవతరిస్తుంది. యుపి న్యూ అండ్
ప్లేయింగ్ కార్డ్స్తో ఓ చిన్న నిర్మాణం చేయడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి కార్డులతో ఏకంగా నాలుగు ఎతైన నిర్మాణాలు చేపట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness
దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్లో భాగంగా గుజరాత్లోని జరోలీ గ్రామంలో 350 మీటర్ల పొడవైన పర్వత సొరంగం తవ్వకం పనులను అధికారులు విజయవంతంగా
తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది. సిక్కింతోపాటు ఇటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కింలో ఏర్పాటుచేసిన సైనిక శిబిరాలు