రాచనగరి మైసూరులో ఆదివారం దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చాముండి బెట్టపై అమ్మవారి ఉత్సవమూర్తికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రత్యేక అతిథి,
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని.. మానవ అవసరాలు తీర్చే
గూగుల్ క్రోమ్ వినియోగదారులను కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రత సంస్థ- ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ అప్రమత్తం చేసింది. కంప్యూటర్లలో పాత క్రోమ్ బ్రౌజర్ను
భారత్లో ఇది ఎన్నికల తరుణమైనందున మత విద్వేషాలకు ప్రోత్సాహం ఇవ్వకుండా, ప్రజాస్వామ్య పోరులో తటస్థ వైఖరిని పాటించాలని కోరుతూ ‘మెటా’ సీఈవో మార్క్ జుకెర్బర్గ్, గూగుల్ సీఈవో
ఢిల్లీ: మహిళకు మెడికల్ అబార్షన్కు అనుమతిస్తూ ఈ నెల 9న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం ద్విసభ్య
భారతదేశం-కెనడా దౌత్యపరమైన సమస్య భారతదేశం మరియు కెనడా మధ్య దౌత్యపరమైన సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మూసి తలుపుల వెనుక సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ
చెన్నై: దేశం అనేక సంచార మరియు గుర్తింపు లేని తెగలకు నిలయంగా ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ వారు తృణీకరించబడ్డారు. ఆ కుటుంబాలు సమాజంలో అన్యాయానికి గురవుతున్నాయి, మరియు
ఆధునిక యుగంలో భారత్ వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్విల్లేలో నిర్మించిన అక్షర్ధామ్ ఆలయాన్ని ఆదివారం మహంత్ స్వామి
అఫ్గానిస్తాన్లోని హెరాట్ ప్రావిన్స్లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా