#National News

UGC – వాట్సప్‌ ఛానల్‌ను ప్రారంభించింది

ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులు, విద్యాసంస్థలకు అందించడానికి వీలుగా యూజీసీ సోమవారం వాట్సప్‌ ఛానల్‌ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం
#National News

Rushikonda : సీఎం హెలికాప్టర్‌ చక్కర్లు

విశాఖలో సోమవారం ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో రుషికొండ వైపు వచ్చి వెళ్లడం చర్చనీయాంశమైంది. జగన్‌ తొలుత విశాఖ విమానాశ్రయం
#National News

IT Raids: కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు.

కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం
#National News

Heart Attack : ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగితే

ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ఉత్తర భారత్‌ సహా తూర్పు పాకిస్థాన్‌లోని ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ నివేదిక
#National News

Hamas Attack – ఇద్దరు భారత భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్లో భారత సంతతికి చెందిన కనీసం ఇద్దరు భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరినీ లెఫ్టినెంట్‌ ఓర్‌
#National News

America – మన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అడిగింది

చంద్రయాన్‌-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌
#National News

Air India – కరాచీలో అత్యవసరంగా దిగిన విమానం

దుబాయ్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఒకటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. విమానంలో ఓ ప్రయాణికుడు
#National News

India – మత్స్యకారుల అరెస్టు

తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్న 27 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నౌకాదళం ఆదివారం ప్రకటించింది. మన్నార్‌ తీరం సమీపంలో, డెల్ఫ్ట్‌,
#National News

Former CEC – ఎం.ఎస్‌.గిల్‌ కన్నుమూత

కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ మనోహర్‌ సింగ్‌ గిల్‌ (86) దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సోమవారం దిల్లీలోనే ఆయన