సెప్టెంబరు 14న హిందీ దినోత్సవాన్ని (Hindi Diwas) పురస్కరించుకుని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ (Israeli embassy) ప్రతినిధులు ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను మెచ్చుకుంటూ
జమ్మూకశ్మీరులో సైనికులు అమరులైన రోజు.. భాజపా తమ కేంద్ర కార్యాలయంలో జీ20 సదస్సు విజయోత్సవాలు జరుపుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఎంతటి దుర్ఘటన జరిగినా.. ప్రధాని ప్రశంసలు అందుకోవడం
నిఫా వైరస్ బాధితులకు చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం రాష్ట్రానికి చేరుకుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిఫా వైరస్ను తగ్గిస్తుందని నిర్ధారణ కాకపోయినా ప్రస్తుతం
కేసు వాయిదా కోరడానికి తన స్థానంలో జూనియర్ న్యాయవాదిని పంపిన ‘అడ్వొకేట్ ఆన్ రికార్డ్’పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 వేలు జరిమానా కట్టాలని
కొంతమంది దోషులకు ‘ఎక్కువ ప్రయోజనాలు’ ఉంటుంటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తుల హత్యలో దోషులుగా
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ సందర్భాల్లో తెలియజేశారు. ప్రస్తుతం స్పెయిన్ పర్యటనలో ఉన్న దీదీ.. మాడ్రిడ్లోని ఒక పార్కులో
తాము ఏ ప్రైవేటు ప్రచురణ సంస్థతోనూ 10, 12 తరగతులకు సంబంధించిన పెయిడ్ శాంపిల్ పేపర్స్పై ఒప్పందం చేసుకోలేదని, ఎవరైనా అటువంటి ప్రచారం చేస్తే నమ్మవద్దని సీబీఎస్ఈ(CBSE)
నగరంలోని ఎయిర్పోర్ట్లో గురువారం ఓ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా.. అది రన్వే నుంచి జారి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు