చొరబాటుదారుల ఉచ్చులో చిక్కుకున్న మణిపుర్ పోలీసు కమాండోల (Manipur Police commandos )ను సైన్యానికి చెందిన అస్సాం రైఫిల్స్ (Assam Rifles) బృందం కాపాడింది. కొండపై నుంచి
సైన్స్ కాల్పనిక సాహిత్యాన్ని తలపించే విమానం వాస్తవ రూపంలోకి రానున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహవిహంగాల ఆకృతి, వేగం త్వరలో మారనుంది. ‘స్కై ఓవీ’ పేరుతో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మందిరాన్ని దర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్లో మందిరం చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు.
దేశ రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచీలు క్షీణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయు కాలుష్య నియంత్రణకు నాలుగో దశ కింద కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో
మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్పై మణిపుర్లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపుర్ రైఫిల్స్ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని
భారీ వర్షాలు ఆదివారం కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అధిక వర్షపాతం నమోదవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ
భారత్లో మధుమేహ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యకర జీవనశైలి, ఆహారం, మధుమేహాన్ని నియంత్రించే
నేపాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు 132 మంది