తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు(Madras High
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ (Vande Bharat sleeper) రైలు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. 2024 మార్చిలోనే దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు
‘ప్రాజెక్టు చీతా (Project Cheetah)’లో భాగంగా భారత్లోకి చీతా (Cheetah)లు అడుగుపెట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మొత్తం 20 చీతాలను
దేశంలో బెట్టింగ్ యాప్ మాటున జరుగుతున్న స్కామ్ ఒకటి వెలుగుచూసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app scam) ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు
పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) చేరాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
హిమాచల్ ప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల మహిళ జుట్టు కత్తిరించిన అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధించారు. కోడలు ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు.
అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా కొకెర్నాగ్ ప్రాంతంలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణులు.. ఉగ్రనాగులకు ఆవాసంగా మారాయి. గతంలో పాక్ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన