రాజస్థాన్(Rajasthan)లోని ప్రముఖ కోచింగ్ హబ్ కోటా(Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలు(suicide) తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోటాలో మరొక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గత రెండు వారాల్లో ఇది
రాజస్థాన్(Rajasthan)లో ఓ మహిళ సోమవారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారికి పుట్టుకతోనే 26 వేళ్లున్నాయి. ఇలా 26 వేళ్లతో పుట్టడం చాలా అరుదైన సందర్భాల్లోనే
ఆర్య రాజేంద్రన్ (Arya Rajendran).. అతి పిన్న వయసులోనే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం (Thiruvananthapuram) మేయర్గా ఎన్నికై యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 2020లో మేయర్గా బాధ్యతలు
కర్ణాటకలోని ‘హోయసల’ (Hoysala) ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో (UNESCO) వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హళేబీడ్, సోమనాథ్పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు
స్వతంత్ర భారత్లో చోటుచేసుకున్న ఎన్నో కీలక ఘట్టాలకు పాత పార్లమెంట్ సాక్షిగా మిగలనుంది. మరికొన్ని గంటల్లో చట్టసభల కార్యకలాపాలు కొత్త భవనం(parliament new building)లోకి మారనున్నాయి. ఈ
నూతన పార్లమెంటు భవనం (New Parliament Building)లో సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మంగళవారం నుంచి నూతన భవనంలోనే కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు (Womens Reservation Bill) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు (Womens Reservation Bill) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ
ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన ఆరోపణలు