రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు (Indian Railways) రూ.2800 కోట్లు అదనపు ఆదాయం సమకూరుంది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి
నగర సమీపంలోని అంతరగంగ పర్వతంపై ఉన్న బండరాళ్లపై కొందరు ఆకతాయిలు పాకిస్తాస్ ధ్వజం పోలిన రంగును పూయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసులు
త్వరలో మధ్యప్రదేశ్లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో వినాయక చవితి సందర్బంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలంతా కలిసి అధికార బీజీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జన ఆక్రోశ యాత్ర’కు శ్రీకారం
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు, తెదేపా శ్రేణులు చెన్నై నగరంలో మంగళవారం ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న వల్లువర్కోట్టం నిరసన మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకుని
కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో తెలుగు ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలసంఖ్యలో కర్షకలు ఈ పోరాటంలో పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిషత్తు సమావేశాల నుంచి ఎన్నో ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం ఇకపై ‘సంవిధాన్ సదన్’గా మిగిలిపోనుంది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అధికారిక
రాజస్థాన్లోని కోటాకు చెందిన లక్ష్య అగర్వాల్ (6) అనే బాలుడు జాతీయజెండాను చేతబూని 11.77 కిలోమీటర్ల పరుగును రెండు గంటలా ఏడు నిమిషాల్లో పూర్తిచేసి ‘ఆసియా బుక్
విమానంలో కొందరు ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా ఇండిగో విమానం ( IndiGo flight)లో ఓ