భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తొలి సి-295 రవాణా విమానం గుజరాత్ వడోదరలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయింది. బహ్రెయిన్ నుంచి గ్రూప్ కెప్టెన్ పీఎస్ నేగి
పంజాబ్ రాష్ట్రం లుథియానాలో చనిపోయాడనుకొని పోస్ట్మార్టంకు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి దేహంలో కదలికలను చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు లింగ న్యాయం కోసం మన కాలంలో వచ్చిన అత్యంత పరివర్తనాత్మక విప్లవమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం వ్యాఖ్యానించారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో
ప్రధానమంత్రిగా మోదీ ఉన్నంతకాలం నిస్సందేహంగా దేశం భద్రంగా ఉంటుందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. మోదీ జీవితం, ఆయన అందించిన సేవలపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇటీవల దిల్లీలో జీ20
రైలు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పదింతలు పెంచుతూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 18న ఉత్తర్వులు జారీ
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఓ కంటెయినర్ ట్రక్కు డ్రైవరు లేకుండానే రోడ్డుపై పరుగులు పెట్టింది. ట్రాన్స్ యమునా పోలీస్స్టేషను పరిధిలోని టెఢీ బగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం
పార్లమెంటు కొత్త భవనంలోకి ఎంపీలు అడుగుపెట్టిన సమయంలో వారికి భారత రాజ్యాంగ ప్రతులను (Constitution of India) అందించారు. అయితే, అందులోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు