అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం సైతం డిమాండుకు తగినట్లుగా వీసాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
రాబోయే కొన్ని వందల ఏళ్లపాటు ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ‘భారత్- పశ్చిమాసియా- ఐరోపా’ నడవా (కారిడార్) నిలవబోతోందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఈ నడవాకు భరతభూమి శ్రీకారం
చంద్రబాబు అక్రమ అరెస్టుపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా కేంద్రంలో కమ్మ సంఘం కార్యాలయం నుంచి జయప్రకాశ్నగర్ వరకు
మహిళలకు రిజర్వేషన్లు భారీ మేలే చేస్తున్నాయి. 3 దశాబ్దాల కిందట తెచ్చిన పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్లు వారిని సాధికారత దిశగా నడిపించాయి. ఇప్పుడు చట్ట సభల్లో 33శాతం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. నక్సల్ ప్రభావిత జిల్లా కాంకర్లోని భైంసాకన్హర్ గ్రామంలో 93 ఏళ్ల వృద్ధుడు తొలిసారి తన ఓటును
ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్
సింగపూర్లో గత నెలలో పోలీసులు గుర్తించిన భారీ నగదు అక్రమ చలామణి కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా పలు ప్రాంతాల్లో
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో మరో ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. రైల్లో ఓ మహిళా కానిస్టేబుల్ (Women Constable)ను వేధించిన కేసులో ప్రధాన నిందితుడు శుక్రవారం పోలీసుల కాల్పుల్లో