వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే రైతులకు తన ఆవిష్కరణతో మార్గం చూపించాడో యువకుడు. మొక్కజొన్నతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే మరో పదార్థంతో
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్థాన్(Rajasthan)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రెడ్ డైరీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి రాజేందర్
అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ (Internet Services) సేవలపై విధించిన ఆంక్షలను గతవారం మణిపుర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఈ ఫొటోలు వైరల్
దివ్యాంగురాలైన న్యాయవాది ఓ కేసులో వాదనలు వినిపించడానికి సంజ్ఞల భాష నిపుణుడిని అనుమతించిన అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ఈ నెల 22న వర్చువల్ విధానంలో
ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు బలితీసుకుంది. హాయిగా నిద్రపోవడానికి డాక్టర్ ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మరణించారు. ఈ దారుణ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న చంద్రయాన్-3 మహా క్విజ్ పోటీల్లో పాల్గొనాలని ఆ సంస్థ ఛైర్మన్ డా.సోమనాథ్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. చంద్రయాన్-3 ఉపగ్రహ
చిన్న పిల్లల వైద్యులకు శిక్షణనిచ్చేందుకు దిల్లీ ఐఐఐటీ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ విద్యా సంస్థకు చెందిన మెడికల్ రోబోటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలోని మావెరిక్ కంపెనీ
తాజాగా తమ అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించి వివరాలు పొందుపరిచింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బాబర్ ఖాల్సా ఇంటర్నేషనల్’ గ్రూప్నకు చెందిన కరణ్వీర్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్లో