సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, 2024లో లోక్సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం
కర్ణాటక బంద్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కర్ణాటక బంద్ కొనసాగుతోంది. దీంతో రవాణా సేవలు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి. అనేక చోట్ల ఆందోళనకారులు ప్రదర్శనలు చేయడంతో పోలీసులు వారిని
చండీగఢ్లో, మోగాజిల్లాకు చెందిన పంజాబీ ప్రాంతం నుండి ఒక వ్యక్తికడుపులోని నుండి ఇయర్బడ్లు, తాళం, కీ, బోల్ట్లు, నట్స్ మరియు వాచర్లతో సహా వస్తువులను సేకరించారు. నిర్దిష్టంగా
మణిపుర్లో మరోసారి కల్లోల పరిస్థితులు (Manipur Violence) నెలకొన్నాయి. విద్యార్థుల హత్యతో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎస్ఎస్పీ
ఢిల్లీ: రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంక్లో చోటు దక్కించుకున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం (ఇంగ్లాండ్), స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం (కాలిఫోర్నియా) మరియు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఛార్జింగ్లో ఉన్న సెల్ఫోన్ పేలి ఓ ఇంటి కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. పక్కనే ఉన్న నివాసాల కిటికీలు, తలుపులు కూడా దెబ్బతినడం విశేషం.
ఉత్తర్ప్రదేశ్లోని మధుర స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు మంగళవారం మిర్యాలగూడ టౌన్లో అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ నిర్బంధంలో ఉంచారు.