#National News

Kerala : రోల్స్‌ రాయిస్‌గా మారిన మారుతి 800 కారు

కేరళకు చెందిన 18 ఏళ్ల యువకుడు హదీఫ్‌… మారుతీ 800 కారును తక్కువ ఖర్చుతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారుగా మార్చేశాడు. సాధారణ కార్లను లగ్జరీ కార్లుగా
#National News

IIT Bombay : వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదం

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో కొద్ది నెలల క్రితం తలెత్తిన వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదాన్ని అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. వసతిగృహంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో
#National News

Ram Setu : పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది

తమిళనాడు ఆగ్నేయ తీరం-శ్రీలంక వాయవ్య తీరం మధ్య సముద్రంలో విస్తరించిన ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతోపాటు ఆ ప్రాంతంలో ఇరువైపులా గోడ నిర్మించాలని కోరుతూ
#National News

Railways : కొత్త టైంటేబుల్‌ విడుదల

ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన రైళ్ల కొత్త టైంటేబుల్‌ను(Railways New TimeTable) రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. 64 కొత్త
#National News

Lottery : లాటరీ అదృష్టం

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ(Lottery) టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు. అబోహర్‌ పట్టణానికి చెందిన రమేశ్‌, కుకీ అనే స్నేహితులు
#National News

Sikkim : సిక్కింలో మెరుపు వరదలు..

ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది (Teesta
#National News

24 people died in 24 hours – 24 గంటల్లో 24 మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 24 గంటల్లో 24 మంది మరణించారు. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు. మిగిలినవారు పెద్దవారు. ‘నాందేడ్‌
#National News

Traffic in India! – భారతదేశంలో ట్రాఫిక్

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్‌ నెమ్మదిగా కదిలే నగరాల్లో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మన దేశంలోని భివంఢీ (5వ
#National News

Vande Bharat : లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది

లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ నుంచి జైపుర్‌కు సోమవారం ఉదయం 7.50 గంటలకు వందే భారత్‌ రైలు
#National News

There’s no improvement.. – ఎలాంటి మెరుగుదల లేదు..

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత ఏమీ మెరుగుపడలేదని దేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాల్లోనూ ఇదే