మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె మహారాష్ట్రలోని పుణె నగరంలోని ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో చర్చలు జరిపారు.
టీమ్ఇండియా స్టార్ బౌలర్ షమి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంటర్నెట్ డెస్క్: మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు
భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి ‘ఇండియాఏఐ’ (indiaAI)
రోజురోజుకు పెరిగిపోతోన్న కాలుష్యంతో (Air Pollution) దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రమాదకర స్థితిలో పెరిగిపోవడంతో నియంత్రణకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో క్లౌడ్ సీడింగ్ (Cloud
కేరళలోని కోజికోడ్లోని పుక్కాడ్కు చెందిన వన్నంగుని అబూబాకర్ (82) ఆకు కూరలతో కలిగే ప్రయోజనాలను యువతకు వివరిస్తూ తనకున్న భూమిలో దాదాపు 50 రకాల ఆకుకూరలను పండిస్తూ
మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా దాడులు చేసింది. బుధవారం ఎనిమిది రాష్ట్రాలు, రెండు