మంచిర్యాలరూరల్:మద్యం మత్తులో హాజీపూర్ పీఎస్ పరిధిలోని ఓ హౌస్ గార్డు వీరంగం సృష్టించాడు. సోమవారం కాంగ్రెస్ ప్రచార రథం హాజీపూర్ వీధుల్లో తిరుగుతూ మండలం జాతీయ రహదారిపైకి
ఆసిఫాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. ఇప్పటికే రెండు భారస జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాను సిర్పూర్ నియోజకవర్గం
మంచిర్యాల విద్యావిభాగం : జిల్లాకు చెందిన యువ ఐఏఎస్ అధికారి పరిపాలనలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేస్తూ వినూత్న ఆలోచనలతో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో తనదైన శైలిలో
వాట్సాప్ వినియోగదారులు బొగ్గు గనుల పట్టణం శ్రీరాంపూర్కు సమీపంలో ఉన్న చిరుతపులిని చూసేందుకు జాతీయ మార్గం 363లో డ్రైవర్లను హెచ్చరించే వీడియోను విస్తృతంగా ప్రచారం చేశారు. మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట తండాకు సమీపంలోని గాంధారి ఖిల్లాలో పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ● RGUKT విద్యార్థుల అవగాహన సెల్ఫ్ ఇన్నోవేషన్కు టెక్నాలజీ తోడ్పాటు అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన గోదావరి నది వంతెనపై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అధికారులు పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారి సామాజిక పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయాస్-2023 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి
భారతీయ రాష్ట్ర సమితి (BRS) పార్టీ 2023 శాసనసభ ఎన్నికలలో బెల్లంపల్లి (Bellampalli) నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా శ్రీ దుర్గం చినాయాను(Sri Durgam Chinnaiah) పోటీ చేయించనున్నట్లు
భారతీయ రాష్ట్ర సమితి (BRS) పార్టీ 2023 శాసనసభ ఎన్నికలలో ఛెన్నూర్(Chennur) నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా శ్రీ బల్క సుమన్ను(Shri Balka Suman) పోటీ చేయించనున్నట్లు ప్రకటించింది.