గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులను ఆపాలంటూ అంతర్జాతీయంగా పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలస్తీనా ( Palestine)కు మద్దతుగా తుర్కియే ( Turkey)లో చేపట్టిన
రష్యా ఆధీనంలోని క్రిమియాలో ఉన్న కెర్చ్ నగరంపై ఉక్రెయిన్ సైన్యం విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 13 అస్త్రాలను రష్యా కూల్చేసింది. ఓ క్షిపణి
అణు వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త అణు జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉక్రెయిన్ అంశంపై పశ్చిమ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముదిరే కొద్దీ అమెరికా తన శక్తిమంతమైన ఆయుధ వనరులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్పై దాడికి దిగకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్పోర్ట్లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 18 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న అతడి
అమెరికా యుద్ధ నౌకలకు(US Naval Fleet) బయపడేది లేదని మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా(Hezbollah) చీఫ్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas Conflict) లెబనాన్లోకి విస్తరించేందుకు అన్ని
గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ శుక్రవారం మరో భారీ దాడికి పాల్పడింది. గాజాలో ప్రధాన ఆసుపత్రి అల్-షిఫా ప్రాంగణంపై రాకెట్లను ప్రయోగించింది. దీంతో అంబులెన్సు వాహనశ్రేణి ఛిద్రమయింది. ఈ
ఇస్లామాబాద్: అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లేందుకు గడువు ముగియడంతో పాకిస్థాన్ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వెతకడం ప్రారంభించింది. ఆ దేశంలో, కొన్ని ఇతర జాతీయులతో పాటు
లండన్: ‘2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్’ భారతీయ రచయిత్రి నందినీ దాస్కు లభించింది. ప్రపంచ సాంస్కృతిక అవగాహనను పెంపొందించినందుకు ఆమె ఇరవై ఐదు వేల పౌండ్లు
ఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఆగ్నేయాసియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తదుపరి రీజినల్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. ఈ స్థానానికి నేపాల్