టెక్నాలజీతో కొన్ని ప్రతికూలతలు ఉన్న మాట వాస్తవమే అయినా.. వాటి వల్ల జరిగే మేలునూ విస్మరించకూడదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మార్నింగ్ జాగింగ్కు వెళ్లిన
లాఫింగ్ గ్యాస్గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. ఆ డ్రగ్ను ఉత్పత్తి చేయడం, సరఫరా, విక్రయించడం
గాజాలో వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో అనస్థీషియా (మత్తు మందు) ఇవ్వకుండానే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. కనీసం గాయాలు శుభ్రం చేసుకోవడానికీ నీరు లేకపోవడంతో గాయాలపాలైనవారు
సైనిక ఉపగ్రహాలు, రక్షణ టెక్నాలజీల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకుందామని చైనాకు రష్యా ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నందున మరింతగా
సిరియా (Syria)లోని ఇరాన్ (Iran) మద్దతున్న సాయుధ బలగాలపై అమెరికా (USA) రెండోసారి గగనతల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్
అమెరికా(USA)కు చెందిన ఎంక్యూ-9 రిమోట్లీ పైలెటెడ్ డ్రోన్ను యెమెన్ (Yemen) లోని హౌతీ (Houthi) తిరుగుబాటు దళాలు కూల్చేశాయి. తమ భూభాగంపై నిఘా పెట్టి.. గూఢచర్యానికి పాల్పడుతున్న
ఇండోనేషియా మరోసారి ఉలిక్కిపడింది. శక్తిమంతమైన భూ ప్రకంపనలు (Earthquake) ఇండోనేషియా దీవులను వణికించాయి. వీటిలో కొన్ని రిక్టర్ స్కేలుపై 6.9, 7.0 తీవ్రతతో నమోదు కాగా.. మరో
అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన చోటు చేసుకొంది. పాలస్తీనా మూలాలున్న ఏకైక సభ్యురాలు రషీద త్లైబ్ ఇజ్రాయెల్-హమాస్ వార్పై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ
భూటాన్ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి భారత్ పూర్తిస్థాయి తోడ్పాటు అందిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మన దేశంలో పర్యటిస్తున్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్
హమాస్(Hamas)ను భూస్థాపితం చేసేవరకు గాజాపై తమ దాడులు ఆపమన్న ఇజ్రాయెల్(Israel) .. భీకర ఘర్షణలకు ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు మాత్రం ముందుకువచ్చింది. మానవతా సాయం,