కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని కెనడా అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో
భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామి వేగంగా పుంజుకొంటున్నారు. ట్రంప్ తర్వాతి స్థానంలోకి ఆయన చేరుకొన్నారు. ఇటీవల నిర్వహించిన జీవోపీ
మరో రెండు వారాల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) సమరం ప్రారంభం కానుంది. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు ఇప్పటికే ఇక్కడకు చేరుకుని సాధనను
దక్షిణ కొరియా రాజధాని సియోల్కు సమీపంలో ఉన్న అమెరికా సైనిక (US military)స్థావరం క్యాంప్ హంఫ్రీస్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారు. ఈ స్థావరంలో దక్షిణ కొరియా (South Korea)పోలీసులు, అమెరికా
ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది. కెనడా (Canada)లో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది.
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్
అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య వేర్పాటువాద ప్రాంతం నాగర్నో-కారాబఖ్లో రెండు రోజులుగా కొనసాగుతున్న భీకర దాడులకు తాత్కాలికంగా తెర పడింది. మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది. దీనికి కారణం ట్రంప్ తనయుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ ఖాతా
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి