పాకిస్థాన్ (pakistan), అఫ్గానిస్థాన్ (afghanistan) సరిహద్దు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. అఫ్గాన్ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ పౌరులు మృతి చెందారు. అందులో 12
మాలీ సరిహద్దుల్లోని నైగర్లో జిహాదీలు జరిపిన దాడిలో కనీసం 29 మంది సైనికులు మరణించినట్లు సైనిక ప్రభుత్వం తెలిపింది. క్లియరెన్స్ ఆపరేషన్ కోసం మోహరించిన సైనికులే లక్ష్యంగా
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రుగ్మత మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్ విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు,
థాయిల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో మంగళవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆ నగరంలోనే అత్యంత పెద్దదైన సియాం పారగాన్ మాల్లో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు మృత్యువాత
ఉత్తర మెక్సికోలోని తామౌలిపాస్ రాష్ట్రం సియుడాడ్ మాడెరో నగరంలో శాంతాక్లజ్ చర్చిలో ఆదివారం బాప్టిజం కార్యక్రమం జరుగుతున్న సమయంలో దాని పైకప్పు కూలి సుమారు 10 మంది
శ్రీశ్రీ రవిశంకర్ స్ఫూర్తితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో వాషింగ్టన్లోని నేషనల్ మాల్లో నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (DR. BR Ambedkar)విగ్రహాన్ని అమెరికా (America)లో నిర్మించి ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 19 అడుగుల
మల్టిపుల్ స్లీరోసిస్, టైప్-1 మధుమేహం వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల ఆట కట్టించే దిశగా సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన శరీరంలోకి ప్రవేశించే