దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. జొహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న
భారత్ కొత్త పౌరసత్వ (సవరణ) చట్టం వివక్షతతో కూడినదని పాకిస్తాన్ పేర్కొంది. ఇది ప్రజల విశ్వాసం ఆధారంగా వివక్ష చూపుతుందని పేర్కొంది. CAAపై వ్యాఖ్యానిస్తూ, పాకిస్తాన్ విదేశాంగ
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23
ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల ఎన్ఐఏ పోలీసులు ఏక
విదేశాల్లోని భారతీయులు అప్పుడే దీపావళి వేడుకలు మొదలుపెట్టారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అక్కడి హిందువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్