ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, సీఎం జగన్ మాత్రం నా కల..
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని
ఏపీలో విపక్షాల పొత్తు.. రాజకీయాలకు కొత్త రంగులు అద్దుతోంది. ఒకప్పుడు కలిసినడిచి.. ఆ తర్వాత విభేదాలతో విడిపోయిన పార్టీలు.. ఇప్పుడు మళ్లీ ఒక్కటవడం ఆసక్తిరేపుతోంది. అయితే, అప్పుడు
రేపోమాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. ఈమేరకు పార్టీ
ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. సస్పెన్స్కు తెరపడింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ-ఎంట్రీ ఖాయమైంది. అయితే, ఏపీలో పొత్తుల తర్వాత మూడు
భీమవరంలో ఓటమి బాధను బయటపెట్టారు పవన్ కల్యాణ్. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో జనసేన జెండా ఎగరాలన్నారు.