ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. శరణమా..!! రణమా..! అంటూ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన
పల్నాడు జిల్లాలో ప్రజా గళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పిడి సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రధాని మోదీ హాజరవుతున్న సభను
పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 128 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన టీడీపీ అధినేత.. త్వరలోనే మరో 16 స్థానాలకు అభ్యర్థులను
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడే ఆమె రాబోయే ఏపీ
ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ పై.. అక్కడి రాజకీయనా నాయకుల పై సెటైర్లు వేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ. ఇటీవల వ్యూహం సినిమాతో ప్రేక్షకులను అలరించిన వర్మ.
పొత్తులో భాగంగా వరుసగా స్థానాలు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్.. తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం