నిజామాబాద్ :ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి పీరియడ్లో ‘ప్రెజెంట్ సార్ మరియు ఎస్ సర్ అనే బదులుగా ‘క్లిక్’ చప్పుళ్లు వినిపించనున్నాయి.. ఎంత మంది పిల్లలు తరగతుల్లో చేరారో, వారి
హైదరాబాద్: పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకవెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి రాజీనామా లేఖ రాసేంత వరకు వెళ్లారు. అయితే
పరకాల:నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ తిరుగుబాటులో భాగంగా పరకాల మరో జలియన్ వాలాబాగ్గా మారింది. ఒకప్పుడు పురాతన తాలూకా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం
భువనగిరి ;అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులు, ఉద్యోగాల డిమాండ్లను చేర్చాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. భువనగిరిలోని సిఐటియు జిల్లా వర్క్షాప్లో మంగళవారం
జడ్చర్ల: బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు కల్వకుర్తిలో జరిగే కార్నర్ మీటింగ్లో
దుబ్బాక:అలగడం వల్ల పలు ప్రయోజనాలుంటాయి. ఎన్నికల సమయంలో కార్యకర్తలు, చోటా నాయకులు కూడా ఇదే విధంగా ప్రభావితమవుతారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి
మోతె :మండలంలోని ఉర్లుగొండ గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను స్థానిక తహసీల్దార్ ప్రకాష్రావు సమక్షంలో రూ.లక్ష హామీ మేరకు బైండోవర్ చేసినట్లు మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిపై
రామగుండం:రామగుండం నియోజకవర్గం పరిశ్రమలకు నిలయం. తొలుత మేడారం నియోజకవర్గంలో రామగుండం కార్మిక ప్రాంతం ఉండేది. ఈ నియోజకవర్గంలో రామగుండ్, ధర్మారం, వెల్గటూర్, జూలపల్లి, పెగడపల్లి, పెద్దపల్లి మరియు