సంగారెడ్డి: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయా లు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చన్నారు.
(Rajanna Siricilla )రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులతో(Seasonal Diseases) రోగులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా నిజామాబాద్(Nizamabad) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఈ నెల
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో 120 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. సోమవారం రాత్రి స్కూల్లో అన్నం, పప్పు, వంకాయకూర వంట
డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్వాయి మండలం తిర్మన్పల్లికి చెందిన బీటెక్ విద్యార్థి భరత్ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద
నిర్మల్ జిల్లాలో(Nirmal District) కడెం ప్రాజెక్టును(Kadem Project) ఏం చేయాలనే దానిపై నీటిపారుదల శాఖ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నీటితో సహాయపడుతుంది మరియు పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలను
నల్లగొండ: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ
నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని మత్స్య సంపదను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాల ను ఏర్పాటు
జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి