హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్ను ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఈ ఘటన తీవ్ర
ఖమ్మం: హైదరాబాద్ వేదికగా తొలిసారి ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలు చరిత్రాత్మకం కానున్నాయని, చివరి రోజు రాజీవ్గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి
జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి
ఉద్యోగ భద్రత కల్పిస్తూ సర్వీసును క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్తో విద్యా శాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వారి సమ్మె రోజురోజుకు
కుటుంబ సభ్యులను కోల్పోయి వారి స్థానంలో ఉద్యోగం(Job) కోసం ఎదురుచూస్తున్న వారికి ఏళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఇతర శాఖల్లో కారుణ్య నియామకాలు త్వరితగతిన జరుగుతున్నా పంచాయతీరాజ్లో ఏళ్లు
ములుగులోని 17 ఆరోగ్య కేంద్రాల్లో అస్వస్థతకు గురైన వారు అధికంగా ఉన్నారు. మహబూబాబాద్, హనుమకొండ, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి(MGM Hospital)
సిద్దిపేట: ‘రాష్ట్రంలో బీజేపీ బిచాణా ఎత్తేసింది.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలంటోంది’అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. బీజేపీ జమిలిని నమ్ము