నవజాత శిశువుకు తల్లిదండ్రులు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. బిల్లు తడిసిపోయింది. కుటుంబం బిల్లు కట్టలేక 13 రోజుల పసికందును ఆస్పత్రిలో వదిలేశారు. ఐఎస్ సదన్: అప్పుడే
హైదరాబాద్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన హుస్సేన్సాగర్ బీచ్లలో కొత్త అద్భుతమైన పార్క్ ఉద్భవించింది. ఒకవైపు అమరవీరుల స్మారక స్థూపం మరియు వైట్హౌస్ను తలపించేలా నిర్మించిన
కరీంనగర్: అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో జాతీయ
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో 39వ డివిజన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గతంలో జరిగిన పరిణామాలే పునరావృతమయ్యాయి. ప్రస్తుత కార్పొరేటర్, బార్స్ అభ్యర్థి కొండపల్లి సరిత
నల్లగొండ టౌన్ : తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు ఆదివారం స్థానిక సీడీపీఓ కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ తుక్కుగూడలో ఆదివా రం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఉమ్మడి జిల్లాలోని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, కాంగ్రెస్
సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వర రెడ్డి ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడంతోపాటు మానవుడు ప్రకృతితో మమేకమై జీవించవచ్చని చూపించారు. సత్తుపల్లి మండలం కిష్టారం
నాలుగు దశాబ్దాలుగా మట్టి ప్రతిమను పూజిస్తూ వస్తున్న గిరిజనులు పర్యావరణ పరిరక్షణలో మేముసైతమంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పెదమిడిసిలేరు అనే ఊళ్లో మట్టితో శిల్పాన్ని రూపొందిస్తున్న వ్యక్తి గొంది చిరంజీవి. మట్టితో చేసిన ప్రతిమను చాలా కాలంగా పూజిస్తున్నవారు కొందరున్నారు.
నిజామాబాద్: బోధన్ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్య ప్రభావితం చేస్తోంది. నవీపేట మండలంలోని మాటు కాలువ 12 కిలో మీటర్ల పొడవున ఐదు గ్రామాల శివారులో