#Rajanna Sirisilla District

ISRO : ఇస్రో శాస్త్రవేత్తగా సిరిసిల్ల యువకుడు

సిరిసిల్లకు చెందిన యువకుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తగా నియామకమయ్యాడు. పట్టణానికి చెందిన మంచికట్ల సుశాంత్‌వర్మ తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా
#mahabub-nagar

National Employment Guarantee Scheme : జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు

గ్రామీణ స్థాయిలో కూలీలకు ఉపాధి కల్పించడం, పొలాల్లో అభివృద్ధి పనులు చేపట్టడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం  జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా 100 రోజుల
#Nalgonda District

Nalgonda : బడి అంటేనే భయం!

ఇది భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. గతేడాది ఆగస్టులో ‘మన ఊరు – మన బడి’ పథకం కింద ఇక్కడ గుత్తేదారు చేపట్టిన ఇప్పటికీ
#mahabub-nagar

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు అక్టోబర్‌ 1న పాలమూరుకు వస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే
#Khammam District

KTR : ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు

ఖమ్మం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు
#Nalgonda District

Nalgonda : వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది

కేంద్ర ప్రభుత్వ వానాకాలం పంటల మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది. పెరిగిన పెట్టుబడులతో పోల్చితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సేకరించే పంటలకు గిట్టుబాటు ధర
#Karimnagar District

Karimnagar : పోలింగ్‌ బూత్‌ల పెంపు..

గంటల తరబడి ఓటింగ్‌ కోసం వరుసలో నిలబడే కష్టాలను తొలగించే దిశగా యంత్రాంగం శ్రమిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల దిశగా అవసరమైన
#Warangal District

Tribal women : గిరిజన మహిళల ఆర్థిక స్వాతంత్య్రం…!

స్వశక్తితో తాము నిర్వహిస్తున్న పరిశ్రమను విస్తరించి మరికొంత మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు ఏటూరునాగారం మండల కేంద్రంలో డ్రైమిక్స్‌ పరిశ్రమ నిర్వహిస్తున్న మహిళలు. మహిళల పొదుపు సంఘంలో
#Warangal District

Vaddiraju RaviChandra : తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాజ్యసభ సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఏవీఆర్‌ వేడుకల మందిరంలో శుక్రవారం భారాస మండల సమావేశంలో
#Hyderabad District

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభం..

హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను హెచ్‌ఎండీఏ అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనం ఇవాళ