సిరిసిల్లకు చెందిన యువకుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తగా నియామకమయ్యాడు. పట్టణానికి చెందిన మంచికట్ల సుశాంత్వర్మ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్తగా
గ్రామీణ స్థాయిలో కూలీలకు ఉపాధి కల్పించడం, పొలాల్లో అభివృద్ధి పనులు చేపట్టడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా 100 రోజుల
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు అక్టోబర్ 1న పాలమూరుకు వస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే
ఖమ్మం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ వానాకాలం పంటల మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది. పెరిగిన పెట్టుబడులతో పోల్చితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సేకరించే పంటలకు గిట్టుబాటు ధర
గంటల తరబడి ఓటింగ్ కోసం వరుసలో నిలబడే కష్టాలను తొలగించే దిశగా యంత్రాంగం శ్రమిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల దిశగా అవసరమైన
స్వశక్తితో తాము నిర్వహిస్తున్న పరిశ్రమను విస్తరించి మరికొంత మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు ఏటూరునాగారం మండల కేంద్రంలో డ్రైమిక్స్ పరిశ్రమ నిర్వహిస్తున్న మహిళలు. మహిళల పొదుపు సంఘంలో
తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఏవీఆర్ వేడుకల మందిరంలో శుక్రవారం భారాస మండల సమావేశంలో
హుస్సేన్సాగర్లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్లో పేరుకుపోయిన వ్యర్థాలను హెచ్ఎండీఏ అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనం ఇవాళ