పోలీసు ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. సివిల్ మరియు ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఉద్యోగాలకు అధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మహబూబ్నగర్
నియోజక వర్గంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, నిర్మించిన ఇళ్ల మంజూరులో జాప్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ ప్రాంత వాసులు చిరకాల వాంఛ ఫలించింది. లోకల్ రైళ్ల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. మంగళవారం మనోహరాబాద్-కొత్తపల్లి లైన్లో ఒక ముఖ్యమైన మైలురాయి వెలుగు చూసింది. సిద్దిపేట
అచ్చంపేట, ఉప్పునుంతల: ఇంటర్నెట్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మోసాల సంఖ్య
పాలమూరు: మహబూబ్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్మించిన కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం
పాలమూరు: ప్రధాని నరేంద్రమోదీ వచ్చినా పాలమూరు శిలాఫలకం మారలేదని, ప్రయోజనం కలగలేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్
సూర్యాపేట (తాళ్లగడ్డ), నల్గొండ అర్బన్, సూర్యాపేట పురపాలిక : మంత్రి కేటీఆర్ నల్గొండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గత తొమ్మిదిన్నరేళ్లలో చేపట్టిన ఐటీ టవర్ల ప్రారంభోత్సవం,
ఆదిలాబాద్ క్రీడావిభాగం, నిర్మల్ అర్బన్: కోవిడ్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు చదువుకోలేక, మరోవైపు తమకు ఇష్టమైన ఆటలు ఆడలేక డిప్రెషన్ కు లోనయ్యారు.
భిక్కనూరు: అమూల్యమైన చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాలను పరిరక్షించడం అందరి బాధ్యత అని కలెక్టర్ జితేష్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం కుటుంబ సమేతంగా భిక్కనూరులోని సిద్ధరామేశ్వర దేవాలయం మైదానంలో