పాలమూరు: ప్రధాని నరేంద్రమోదీ వచ్చినా పాలమూరు శిలాఫలకం మారలేదని, ప్రయోజనం కలగలేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్
దామరగిద్ద/మద్దూరులో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దామరగిద్ద మండలంలోని అన్నసాగర్, కంకుర్తి మొగుళ్లమడ్క గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ స్థలాల జాబితాలో
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ధనుర్ లగ్నంలో అభ్యర్థులను ప్రకటించారు.