వైరాలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలోని వసతి గృహంలో ఎలుకలు బీభత్సం సృష్టించాయి. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలున్నాయి.
కొత్తగూడెం; సంక్షేమ శాఖ, ఖమ్మం కమాన్బజార్: అనాథలు, అనాథలు, అనాథల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని అమలు చేస్తున్నాయి. పిల్లలను ఆదుకునే స్థితిలో
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ తుక్కుగూడలో ఆదివా రం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఉమ్మడి జిల్లాలోని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, కాంగ్రెస్
సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వర రెడ్డి ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడంతోపాటు మానవుడు ప్రకృతితో మమేకమై జీవించవచ్చని చూపించారు. సత్తుపల్లి మండలం కిష్టారం
నాలుగు దశాబ్దాలుగా మట్టి ప్రతిమను పూజిస్తూ వస్తున్న గిరిజనులు పర్యావరణ పరిరక్షణలో మేముసైతమంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పెదమిడిసిలేరు అనే ఊళ్లో మట్టితో శిల్పాన్ని రూపొందిస్తున్న వ్యక్తి గొంది చిరంజీవి. మట్టితో చేసిన ప్రతిమను చాలా కాలంగా పూజిస్తున్నవారు కొందరున్నారు.
ఖమ్మం: హైదరాబాద్ వేదికగా తొలిసారి ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలు చరిత్రాత్మకం కానున్నాయని, చివరి రోజు రాజీవ్గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి
భారతీయ రాష్ట్ర సమితి (BRS) పార్టీ రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి (SC) నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ సండ్ర వెంకట వీరయ్యను(Sri Sandra Venkata Veeraiah)
భారతీయ రాష్ట్ర సమితి (BRS) పార్టీ రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో మధిర (Madhira) నియోజకవర్గానికి తన అభ్యర్థిగా శ్రీ లింగాల కమల్ రాజును(Sri Lingala Kamal