రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్నగర్(Sanathnagar) నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ను(Sri Talasani Srinivas Yadav) పోటీకి దింపుతామని భారతీయ రాష్ట్ర సమితి (BRS)
రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్(Khairatabad) నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ దానం నాగేందర్ను(Sri Danam Nagender) బరిలోకి దించనున్నట్లు భారతీయ రాష్ట్ర సమితి (BRS) ప్రకటించింది. అతను
హైదరాబాద్: ఎట్టకేలకు కాంగ్రెస్ భవన నిర్మాణానికి కంటోన్మెంట్ బోర్డు అనుమతులు ఇచ్చింది. దాదాపు ఏడాదిగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై గత మే నెలలోనే బోర్డు తీర్మానం ఆమోదించగా, అందుకు
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి తూర్పు వైపున మరో భారీ లే అవుట్కు హెచ్ఎండీఏ కసరత్తు చేపట్టింది. అన్ని వైపులా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కోకాపేట్, మోకిలా, బుద్వేల్,
ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోమని గతంలోనే రాష్ట్ర
హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వచ్చే ఐదురోజులు ఉరుములు,
హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో సస్పెన్షన్కు గురైన సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ అలీ వాదన వినాలని కాకతీయ మె డికల్ కాలేజీని హైకోర్టు
హైదరాబాద్: ఆర్టీసీ అనగానే.. నష్టాలు, అప్పులు, ఆలస్యంగా తిరిగే ట్రిప్పులు, డొక్కు బస్సులు.. ఇలాంటివి చాలామందికి మదిలో మెదులుతాయి. కానీ, కొంతకాలంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న సంస్థ తనను తాను
హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది.