‘‘కొట్టే ముందు… కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు’ అంటూ సందడి షురూ చేశారు రవితేజ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ కోసమే ఇదంతా!
చెన్నై: విజయ్ తాజా చిత్రం ‘లియో’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులను బద్దలు
ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు నటి వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) సిద్ధమయ్యారు. ‘మాన్షన్ 24’ (Mansion 24)తో ఆమె ఓటీటీలోకి అడుగుపెట్టారు.ఓంకార్ (Ohmkar) దీనికి దర్శకత్వం
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification) ముంబయి కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ నటుడు విశాల్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి
సుధీర్బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మామ మశ్చింద్ర’. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో సుధీర్ మహేష్ బాబు గురించి ప్రస్తావించాడు. ఇంటర్నెట్ డెస్క్:
హీరో మంచు విష్ణు తన ప్యాషన్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల ఆశీర్వాదం కోరారు. ఇంటర్నెట్
పంజా విసరడమే ఆలస్యం అంటున్నాడు ‘టైగర్ నాగేశ్వరరావు’. బాక్సాఫీస్ దగ్గర వేటకి సిద్ధం అవుతున్న అతని అసలు కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా… అభిషేక్
లోకేశ్ కనగరాజ్ (Lokesh KanagaRaj) దర్శకత్వంలో విజయ్ (Vijay) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లియో’ (Leo). ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే